Dost 2025 : ఎలా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి
Dost 2025 : దోస్త్ 2025 మొదటి దశ సీట్లను కేటాయింపు చేశారు. విద్యార్థులు లాగిన్ కావడం ద్వారా మీ సీటు వివరాలు తెలుసుకోవచ్చు. మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు మే 30 నుండి జూన్ 6 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
Dost 2025 :
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లో సీట్లు కన్ఫామ్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలో జూన్ 24 నుండి 28 తేదీ వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ సీటు పోతుంది. కాబట్టి ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటున్నారో వారు తప్పకుండా ఈ తేదీలలో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన కళాశాల కి వెళ్లి సెల్ఫ్ రికార్డింగ్ చేయాలి.
- జూన్ 30 నుండి 1st సెమిస్టర్ తరగతులు ప్రారంభం చేస్తారు. ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన కాలేజ్ అప్లై చేసుకోండి.
- దోస్త్ 2025 కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద వెబ్సైట్లో ఉంటుంది.
- Official Website Click Here
Read More :